byసూర్య | Wed, Apr 24, 2024, 01:13 PM
సిరిసిల్ల పట్టణంలోని యూనిక్ ఏస్ యంసిఎస్ అనే సంస్థలో విడతలు వారిగా డబ్బుల కట్టి టర్మ్ ముగిసిన తరువాత డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న సంస్థకు చెందిన ఇద్దరు ఏజెంట్లపై ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. యూనిక్ ఏస్ యంసిఎస్ అనే సంస్థలో డబ్బులు కూడా పెట్టుకొని మోసపోయిన వారు సబంధిత పోలీస్ స్టేషన్ లలో త్వరగా పిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.