byసూర్య | Wed, Apr 24, 2024, 01:08 PM
బాన్సువాడ మండలంలోని బోర్లమ్ గ్రామంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గార్గే ఆధ్వర్యంలో నాయకులతో కలిసి బుధవారం ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోనాపూర్ సాయిబాబా, నాయకులు డాకయ్య శ్రీనివాస్ రెడ్డి, సాయి రెడ్డి, చీకట్ల రాజు, రాజాసింగ్, పబ్బ శేఖర్, చిరంజీవి, పండరి, ధనుంజయ్, రాజు, వినోద్ నాగరాజు సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.