బోర్లంలో ఇంటింటి ప్రచారం

byసూర్య | Wed, Apr 24, 2024, 01:08 PM

బాన్సువాడ మండలంలోని బోర్లమ్ గ్రామంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గార్గే ఆధ్వర్యంలో నాయకులతో కలిసి బుధవారం ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోనాపూర్ సాయిబాబా, నాయకులు డాకయ్య శ్రీనివాస్ రెడ్డి, సాయి రెడ్డి, చీకట్ల రాజు, రాజాసింగ్, పబ్బ శేఖర్, చిరంజీవి, పండరి, ధనుంజయ్, రాజు, వినోద్ నాగరాజు సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM