విద్యుత్తు షాక్‌తో గేదె మృతి

byసూర్య | Wed, Apr 24, 2024, 01:06 PM

విద్యుత్తు షాక్‌తో గేదె మృతి చెందిన ఘటన ముగ్పాల్ మండలం మంచిప్ప గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. రైతు కేతావత్ శ్రీనివాస్‌కు చెందిన పాడి గేదె మేత కోసం వెళ్లి విద్యుత్తు షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందింది. విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.1.5 లక్షల విలువ చేసే తన గేదె మృతిచెందిందని, నష్ట పరిహారం చెల్లించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM