కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ

byసూర్య | Wed, Apr 24, 2024, 01:04 PM

కామారెడ్డి జిల్లాలో మంగళవారం హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలో బజరంగ్దళ్, విహెచ్పి ల ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. కోడూరి హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల గుండా సాగింది. శోభయాత్రలో సీతా, శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వేషధారణతో చిన్నారులు అలరించారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM