byసూర్య | Wed, Apr 24, 2024, 01:01 PM
కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు మామిళ్ల అంజయ్య ఆధ్వర్యంలో బుధవారం బాన్సువాడ పట్టణంలోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు విట్టల్ రావు, ఆకుల సిద్ధిరాములు, మామిళ్ళ లింగం, కొట్టం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.