ఇంటర్ ఫస్టియర్ లో మహబూబ్ నగర్ కు 20.. నారాయణపేటకు 34వ స్థానం

byసూర్య | Wed, Apr 24, 2024, 12:55 PM

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో మహబూబ్ నగర్ జిల్లా 53. 94 శాతంలో రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 8, 962మందికి గానూ 4834 మంది పాసయ్యారు. నారాయణపేట 44. 3 శాతంతో 34వ స్థానంలో నిలిచింది. 37818 గాను 1675 మంది, వనపర్తి 52. 78 23వ స్థానంలో నిలవగా 5458కి గానూ 2881 పాసయ్యారు. నాగర్ కర్నూల్ 45. 57 శాతంతో 33వ స్థానంలో ఉండగా 53633 గాను 2444, గద్వాల 53. 48 శాతంతో 21వ స్థానంలో నిలవగా 3257కి 1742 మంది ఉత్తీర్ణత సాధించారు.


Latest News
 

గొల్లపల్లిలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం Mon, May 06, 2024, 10:42 AM
సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకుంటా: ఎంపీ అభ్యర్థి నీలం మధు Mon, May 06, 2024, 10:37 AM
పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM