పెళ్లి చేసుకుంటానని మోసం... కేసు నమోదు

byసూర్య | Wed, Apr 24, 2024, 10:39 AM

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేసిన వ్యక్తి పై కేసు నమోదైన ఘటన మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువతిని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఓ గ్రామానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


Latest News
 

మతతత్వ బిజెపిని ఓడించండి Mon, May 06, 2024, 01:57 PM
బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ Mon, May 06, 2024, 01:54 PM
కంటోన్మెంట్ లో మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 01:51 PM
మోడీ కోసం దేశమే ఎదురుచూస్తుంది: బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి Mon, May 06, 2024, 01:50 PM
ఆమనగల్లులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం Mon, May 06, 2024, 01:47 PM