ఆమనగల్లులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

byసూర్య | Mon, May 06, 2024, 01:47 PM

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు సోమవారం ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు. నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి నీ గెలిపించాలని ఓటర్లకు తెలపడం జరిగింది. బిఆర్ఎస్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి ఎంతో జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీ మేక లలిత, రవి, వీరేందర్, మేకల వెంకన్న, వల్లంపట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM