మోడీ కోసం దేశమే ఎదురుచూస్తుంది: బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి

byసూర్య | Mon, May 06, 2024, 01:50 PM

మోడీ కోసం దేశమే ఎదురుచూస్తుందని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఐలాపురం తండాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. మోడీ చేసిన అభివృద్దే మళ్లీ ప్రభుత్వం రావడానికి కృషి చేస్తుందన్నారు. యువతకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి మోడీ అని తెలిపారు. రానున్న రోజుల్లో మోడీ పాలనలో ఇంకా అభివృద్ధిని చేసుకుంటామని తెలిపారు.


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM