ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు

byసూర్య | Wed, Apr 24, 2024, 10:57 AM

భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ నామినేషన్ కార్యక్రమానికి జన్నారం మండల బిజెపి, బీజేవైఎం నాయకులు తరలి వెళ్లారు. బుధవారం ఉదయం వారు జన్నారం మండల కేంద్రం నుండి ప్రత్యేక బస్సులు ఆదిలాబాద్ పట్టణానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బిజెపి జన్నారం పట్టణ అధ్యక్షులు రాగుల సూర్యం, బీజేవైఎం మండల అధ్యక్షులు ముడుగు ప్రవీణ్, నాయకులు వీరాచారి, సురేష్, మధు


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM