byసూర్య | Wed, Apr 24, 2024, 10:57 AM
భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ నామినేషన్ కార్యక్రమానికి జన్నారం మండల బిజెపి, బీజేవైఎం నాయకులు తరలి వెళ్లారు. బుధవారం ఉదయం వారు జన్నారం మండల కేంద్రం నుండి ప్రత్యేక బస్సులు ఆదిలాబాద్ పట్టణానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బిజెపి జన్నారం పట్టణ అధ్యక్షులు రాగుల సూర్యం, బీజేవైఎం మండల అధ్యక్షులు ముడుగు ప్రవీణ్, నాయకులు వీరాచారి, సురేష్, మధు