300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు పూర్తి: ఎస్పి

byసూర్య | Mon, Apr 22, 2024, 02:52 PM

నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పరిధిలో జరిగే సలేశ్వరం లింగమయ్య జాతరకు పోలీసు శాఖ తరపున పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్ వైభవ్ సోమవారం పేర్కొన్నారు. 300 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని, జెసిబి, ట్రాక్టర్లను అందుబాటులో ఉంచామని అన్నారు. భక్తులు కూడా పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి బుధవారం వరకు జాతర జరుగుతుందని ఎస్పి తెలిపారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM