బీజేపీ గెలవడం ఖాయం: బొర్రా

byసూర్య | Sun, Apr 21, 2024, 03:24 PM

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు బొర్రా నరసింహారావు అన్నారు. ఈ సదర్భంగా శనివారం పెనుబల్లి మండల పరిధిలోని మండాలపాడు, గొల్లగూడెం బూత్లలో నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మున్నా మిశ్రా, అధికార ప్రతినిధి పడిగల మధుసూధన్ రావు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM