41 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్

byసూర్య | Sun, Apr 21, 2024, 01:30 PM

41 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా సిద్దిపేట టాస్క్ఫోర్స్ మరియు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ ధర్మకాంట వద్ద బోలెరో వాహనం డ్రైవర్, యజమాని ప్రభుత్వ అనుమతి లేకుండా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM