byసూర్య | Sun, Apr 21, 2024, 01:34 PM
భద్రాచలం రామాలయంలో చాలాకాలంగా విధులు నిర్వహించిన రిటైర్డ్ అయిన హోంగార్డును ఆదివారం ఘనంగా సన్మానించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం వద్ద చాలాకాలంగా హోంగార్డుగా విధులు నిర్వహించి ఈరోజు రిటైర్డ్ అయిన హోంగార్డు వెంకటేశ్వర్లను ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎల్. రమాదేవి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరిండింటెంట్ సాయిబాబు. టెంపుల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.