బండారం శ్రీకాంత్ గౌడ్ అద్వర్యంలో ఇంటింటికి ప్రచారం

byసూర్య | Sun, Apr 21, 2024, 12:39 PM

నాచారం 6వ డివిజన్ లో ఎంపీ ఎన్నికలకి సంబంధించి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండారం శ్రీకాంత్ గౌడ్ అద్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ. పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపే దెయ్యంగా ప్రచారం నిరవహించటం జరగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, ఎస్సి ఎస్టీ. బీసీ మైనారిటీ నాయకులు, ఎన్ ఎస్ యూ ఐ నాయకులు పాల్గోనడం జరిగింది.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM