చెరువులో పడి వ్యక్తి మృతి...

byసూర్య | Sun, Apr 21, 2024, 11:47 AM

మతిస్థిమితం సరిగా లేక ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ మండలంలోని నూతనకల్ లో పెద్ద చెరువు లో మస్కూరి నవీ (31) మృతదేహాన్ని ఆదివారం ఉదయం స్థానికులు గమనించి మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుండి బయటికి తీశారు. నవీన్ మతిస్థిమితం సరిగ్గా లేదని స్థానికులు తెలిపారు.


Latest News
 

నేడు తెలంగాణలో రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం Wed, Feb 12, 2025, 11:57 AM
నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? Wed, Feb 12, 2025, 11:18 AM
నేటి నుండి నాలుగు రోజులపాటు మేడారం మినీ జాతర Wed, Feb 12, 2025, 11:06 AM
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు Wed, Feb 12, 2025, 10:44 AM
రెండెకరాల వరకు రైతు భరోసా జమ Wed, Feb 12, 2025, 10:25 AM