ఎన్నికల శంఖరావం మోగించిన ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి

byసూర్య | Sun, Apr 21, 2024, 11:47 AM

జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం ఫతేపూర్ లో ఆదివారం మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి లు మైసమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నవాబుపేట మండల కేంద్రంలో వంశీచంధ్ రెడ్డి, ఎమ్మెల్యే కలిసి జెండా ఊపి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ ప్రచార రథాలను ప్రారంభించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM