ఎన్నికల శంఖరావం మోగించిన ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి

byసూర్య | Sun, Apr 21, 2024, 11:47 AM

జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం ఫతేపూర్ లో ఆదివారం మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి లు మైసమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నవాబుపేట మండల కేంద్రంలో వంశీచంధ్ రెడ్డి, ఎమ్మెల్యే కలిసి జెండా ఊపి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ ప్రచార రథాలను ప్రారంభించారు.


Latest News
 

ఇక వర్షాలే..ఎండ తీవ్రత నుంచి ఉపశమనం Sun, Mar 16, 2025, 07:33 PM
తెలంగాణ యువతకు .. ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు Sun, Mar 16, 2025, 06:12 PM
అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం Sun, Mar 16, 2025, 05:50 PM
మా ప్రభుత్వం వచ్చాకే.. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు ... సీఎం రేవంత్‌రెడ్డి Sun, Mar 16, 2025, 05:47 PM
పీఎం ఆవాస్ యోజన పథకం.. వెబ్‌సైట్లో లబ్ధిదారుల లిస్ట్.. Sun, Mar 16, 2025, 05:43 PM