![]() |
![]() |
byసూర్య | Sun, Apr 21, 2024, 11:46 AM
జగిత్యాల పట్టణంలోని పావని కంటి ఆసుపత్రిలో ఆదివారం ఆపి, రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 20 మందికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు. అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. విజయ్, మాజీ సర్పంచ్ రమణ రావు, మాజీ ఏఎంసి డైరెక్టర్ తిరుపతి గౌడ్, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.