మామిడి చెట్టెక్కి మరీ,,,,మంత్రి జూపల్లి వెరైటీ ప్రచారం

byసూర్య | Sat, Apr 20, 2024, 09:06 PM

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్త రకం ప్రచారం నిర్వహించారు. కొల్లాపూర్‌లోని బోడబండ తండాలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించిన ప్రచారంలో భాగంగా.. ఓ మామిడి చెట్టెక్కి మరీ ప్రసంగించారు. ఓ మామిడి తోటలో చెట్టు కింద తండావాసులను సమావేశపర్చిన మంత్రి.. చెట్టెక్కి మైకులో ప్రసంగించారు. ఇందుకు సబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM