byసూర్య | Fri, Apr 19, 2024, 08:58 PM
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు జరిగే ఈ బస్సు యాత్ర తాజా షెడ్యూల్ ఖరారైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.