చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

byసూర్య | Thu, Apr 18, 2024, 03:23 PM

వనపర్తి జిల్లా కేంద్రంలో చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. జిల్లా కేంద్రంలోని రాయిగడ్డ కాలనీకి చెందిన ఉందేకోటి కృష్ణ(42) మంగళవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నల్లచెరువులో పడి నీట మునిగి గల్లంతైన విషయం తెలిసిందే. పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

గుర్తు తెలియని మృతదేహం లభ్యం Tue, May 21, 2024, 09:34 PM
ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి సమీక్ష Tue, May 21, 2024, 09:32 PM
రాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య Tue, May 21, 2024, 09:29 PM
శ్రీ సిద్ధరామేశ్వరాలయంలో వాస్తు నివారణ పూజలు ప్రారంభం Tue, May 21, 2024, 09:28 PM
ఐఐటి పాట్నా స్నాతకోత్సవంలో పట్టా అందుకున్న విద్యార్థిని Tue, May 21, 2024, 09:26 PM