నిత్యవసర సరుకులు పంపిణీ

byసూర్య | Thu, Apr 18, 2024, 02:57 PM

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తుమ్మలచెరువులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల గుడిసె కాలిపోయిన జీవరత్నం కుటుంబ సభ్యులకు "మన ఆపద్బాంధవులు" ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల సరుకులు అందజేశారు. ఫౌండేషన్ సభ్యులు బుధవారం గ్రామానికి చేరుకుని జీవరత్నం స్థితిగతులు పరిశీలించి సరుకులు అందించారు. ఆపదలో ఉన్నవారికి తమవంతు సహాయం అందిస్తామని ఫౌండేషన్ సభ్యులు హరికృష్ణ, మహేష్, శ్రీకాంత్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM