అయోధ్య రాముని పాదాల చెంత రఘునందన్ రావు నామినేషన్ పత్రాలు

byసూర్య | Tue, Apr 16, 2024, 07:22 PM

మొదటిసారి ఎంపీగా పోటీ చేస్తున్న మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. లోక్‌సభ ఎన్నికల బరిలో గెలిచేందుకు అయోధ్య బాలరాముని ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడిని దర్శించుకున్న రఘునందన్ రావు.. స్వామివారి పాదాల చెంత తన నామినేషన్ పత్రాలను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్న రఘునందన్ రావు.



Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM