byసూర్య | Tue, Apr 16, 2024, 07:22 PM
మొదటిసారి ఎంపీగా పోటీ చేస్తున్న మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. లోక్సభ ఎన్నికల బరిలో గెలిచేందుకు అయోధ్య బాలరాముని ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడిని దర్శించుకున్న రఘునందన్ రావు.. స్వామివారి పాదాల చెంత తన నామినేషన్ పత్రాలను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్న రఘునందన్ రావు.