బియ్యపు గింజ పై శ్రీరామ నామం

byసూర్య | Tue, Apr 16, 2024, 11:27 AM

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలిక పరిధిలోని పర్దీపూర్ గ్రామానికి చెందిన అర్చకుడు చక్రవర్తి 35 వేల బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాసి తన రామ భక్తిని చాటుకున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న రాములోరి కళ్యాణానికి బియ్యపు గింజలను పంపుతున్నట్లు మంగళవారం ఆయన తెలిపారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM