వెండి కిరీటాలు బహుకరణ

byసూర్య | Tue, Apr 16, 2024, 11:14 AM

అశ్వారావుపేట మండలం తిరుమలకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అశ్వారావుపేట వాస్తవ్యులు కుంచం వెంకటేశ్వరరావు, రత్నకుమారి దంపతులు సుమారు రూ. 10వేల విలువైన నాలుగు వెండి కిరీటాలను మంగళవారం బహుకరించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చుకులు రమేష్ చంద్ర వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు సత్తిబాబు, జుజ్జురి దుర్గారావు, సాధు శ్రీను, తదితరులు పాల్గొన్నారు


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM