ఎంపీ అభ్యర్థి చామల గెలుపు ఖాయం

byసూర్య | Mon, Apr 15, 2024, 03:43 PM

నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ లో సోమవారం ఎమ్మెల్యే వేముల వీరేశం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏప్రిల్ 17 (బుధవారం) నియెజకవర్గ బూతు స్థాయి సమావేశం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరైతునట్లుగా తెలిపారు. శ్యామల గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM