byసూర్య | Sat, Apr 13, 2024, 03:06 PM
వర్ని మండలంలోని కొనిపూర్ గ్రామంలో శనివారం ఉదయం 10: 30 గంటల ప్రాంతంలో విద్యుత్ స్తంభాలకు కరెంట్ షాట్ సర్క్యూట్ వచ్చి అటుగా వెళుతున్న మేకల మందలోని మూడు మేకలు విద్యుత్ స్తంభం దగ్గర నుంచి వెళ్తుండగా కరెంట్ షాక్ తగిలి మృత్యువాత పడ్డాయి. శనివారం కురుస్తున్న వర్షానికి ఎర్తింగ్ వచ్చి కరెంట్ షాక్ తో మేకలు మృత్యువాతపడ్డట్లు బాధితుడు ప్యాట్ల కిష్టయ్య వెల్లడించారు.