వరుస దొంగతనాలపై జిల్లెల చిన్నారెడ్డి ఆగ్రహం

byసూర్య | Sat, Apr 13, 2024, 10:12 AM

వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలపై ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పట్టణానికి చేరుకొని దొంగతనం జరిగిన దుకాణదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నగదు, విలువైన సామగ్రిని దుకాణాల్లో ఉంచొద్దని ఆయన సూచించారు. అనంతరం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి నుంచి దొంగతనాల కేసులపై ఆరా తీశారు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM