రేపు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

byసూర్య | Sat, Apr 13, 2024, 10:08 AM

సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఈనెల 14వ తేదీన ఉదయం 11 గంటలకు కొండాపూర్ మండలం మల్కాపూర్ లోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ అభ్యర్థి నీలం మధు సమావేశానికి హాజరవుతారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి సకాలంలో హాజరుకావాలని కోరారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM