పాదయాత్ర ప్రారంభించిన అభిమాని

byసూర్య | Sat, Apr 13, 2024, 10:28 AM

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికలలో జనంపల్లి అనిరుధెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా శుక్రవారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు యాదగిరి బైరంపల్లి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరై పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM