ఎన్నికల సహాయక కేంద్రం ఏర్పాటు

byసూర్య | Thu, Apr 11, 2024, 10:54 PM

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సహాయక కేంద్రాన్ని ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు పాలేరు నియోజకవర్గ ఆర్ఓ రాజేశ్వరి తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈ కేంద్రంలో ప్రజలకు ఓటరు జాబితాలో పేరు, ఏ పోలింగ్ స్టేషన్ లో ఓటు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి, నామినేషన్ పత్రాల పూరింపులో సలహాలు, సందేహాల నివృత్తి చేయబడుతుందని తెలిపారు.


Latest News
 

మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ Wed, Oct 23, 2024, 07:53 PM
మహారాష్ట్ర అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Wed, Oct 23, 2024, 07:46 PM
చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ Wed, Oct 23, 2024, 07:45 PM
గవర్నర్ పర్యటన పై మంత్రి ఉత్తమ్ హర్షం Wed, Oct 23, 2024, 07:43 PM
మైనర్ బాలికపై పోలీస్ ఇన్స్‌పెక్టర్ అత్యాచారయత్నం Wed, Oct 23, 2024, 07:42 PM