మహాత్మ పూలే జయంతి వేడుకలు

byసూర్య | Thu, Apr 11, 2024, 10:53 PM

కామేపల్లి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావుపూలే 198 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామేపల్లి మండలంలో చిత్రపటానికి పూలమాలవేసి జయంతి ఉత్సవాలు జరిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అంతోటి అచ్చయ్య,
చిప్పలపాల్లి శ్రీనివాస్ రావు, ఆధురి ప్రసాద్, కన్నమాల రాంబాబు, యనమల కృష్ణ. ముపల్ల రాము, మంచాల వీరభద్రం, ఏర్పుల మహేందర బియ్యని వినయ్, మంచాల నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా చేపట్టడం లేదు : గాదరి కిశోర్‌ Wed, Oct 23, 2024, 08:19 PM
మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ Wed, Oct 23, 2024, 07:53 PM
మహారాష్ట్ర అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Wed, Oct 23, 2024, 07:46 PM
చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ Wed, Oct 23, 2024, 07:45 PM
గవర్నర్ పర్యటన పై మంత్రి ఉత్తమ్ హర్షం Wed, Oct 23, 2024, 07:43 PM