జీవితాంతం పోరాడిన మహనీయుడు ఫూలే: తాండ్ర

byసూర్య | Thu, Apr 11, 2024, 10:52 PM

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి బీజేపీ పార్లమెంట్ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు ఫూలే అని కొనియాడారు. మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM