byసూర్య | Fri, Mar 29, 2024, 08:36 PM
గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులకు గంభీరమైన సంతాప దినం, మానవాళి కోసం ఏసుక్రీస్తు చేసిన త్యాగం అని, ఏదమినిస్ట్రీస్ ఏదవర్షిప్ వ్యవస్థాపకులు దైవసేవకులు శ్రీనివాస్ చారి, హెబ్సిబాచారి అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి ఏదవర్షిప్ కేంద్రంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పాప క్షమాపణ కోసం ఏసు క్రీస్తు ఇష్ట పూర్వకంగా సిలువపై తనను తాను త్యాగం చేసుకున్నాడని అన్నారు.