మానవాళి కోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగం

byసూర్య | Fri, Mar 29, 2024, 08:36 PM

గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులకు గంభీరమైన సంతాప దినం, మానవాళి కోసం ఏసుక్రీస్తు చేసిన త్యాగం అని, ఏదమినిస్ట్రీస్ ఏదవర్షిప్ వ్యవస్థాపకులు దైవసేవకులు శ్రీనివాస్ చారి, హెబ్సిబాచారి అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి ఏదవర్షిప్ కేంద్రంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పాప క్షమాపణ కోసం ఏసు క్రీస్తు ఇష్ట పూర్వకంగా సిలువపై తనను తాను త్యాగం చేసుకున్నాడని అన్నారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM