byసూర్య | Fri, Mar 29, 2024, 08:34 PM
కామారెడ్డి జిల్లా జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్ బిఆర్ఎస్ పార్టీ, జాగృతి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకటేష్, యువకులు పెద్దబచ్చగారి నవీన్ రెడ్డి, తాటిపాముల నితీష్ గౌడ్ లకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆహ్వానించారు.