byసూర్య | Fri, Mar 29, 2024, 08:33 PM
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై రంగంపేట గ్రామానికి చెందిన నర్సవ్వకు ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించడంతో టేక్రియాల్ గ్రామానికి చెందిన రాజు సహకారంతో కెబిఎస్ కేంద్రంలో శుక్రవారం రక్తాన్ని అందజేయడం జరిగిందన్నారు. రక్తదాతను పలువురు అభినందించారు.