సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్లు

byసూర్య | Fri, Mar 29, 2024, 08:32 PM

కామారెడ్డి బల్దియా రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి పై ఇటీవల పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేస్తూ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. దీంతో అవిశ్వాస పరీక్షను ఈ నెల 30న చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించడంతో ఆ దిశగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పదవిని దుర్వినియోగం చేస్తూ అక్రమాలు చేశారని ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM