ఆఖరి సఫారీకి ఘాడి అందించిన కెపి రాజారెడ్డి ట్రస్ట్ సభ్యులు

byసూర్య | Fri, Mar 29, 2024, 08:30 PM

కామారెడ్డి పట్టణంలోని గొల్లవాడ కబరస్తాన్ కు కేపి రాజారెడ్డి జనసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆఖరి సఫారీకి ఘాడి (అంతిమ యాత్రకి ఉపయోగించే రథం) ను కబరస్తాన్ నిర్వాహకులకు ట్రస్ట్ సభ్యులు శుక్రవారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కబరస్తాన్ నిర్వాహకులు మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని పేద ముస్లింలకు ఈ వాహనం ఉపయోగపడుతుందని, లక్షల విలువ చేసే వాహనాన్ని ఎలాంటి షరతులు లేకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఇవ్వడం సంతోషకరం అన్నారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM