డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం

byసూర్య | Fri, Mar 29, 2024, 08:15 PM

ఆదర్శ వివాహాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని, అందుకే యువత ఆడంబరాలకు పోకుండా ఆదర్శంగా చేసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని బివికే జనరల్ మేనేజర్ వై. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
ఖమ్మం సుందరయ్య భవనంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేగువేరా ఆదర్శ వివాహ వేదిక ద్వారా షేక్ షరీఫ్, షేక్ ఇస్రాత్ లకు 61వ ఆదర్శ వివాహం చేశారు. శ్రీనివాసరావు ఆచార్యులుగా వ్యవహరిస్తూ ఈ వివాహాన్ని జరిపించారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM