టీడీపీ ఆవిర్భావ వేడుకలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి

byసూర్య | Fri, Mar 29, 2024, 08:13 PM

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కేతినేని హరీష్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM