యేసుక్రీస్తు లోక రక్షకుడు: ఎమ్మెల్యే

byసూర్య | Fri, Mar 29, 2024, 08:08 PM

యేసు క్రీస్తు లోకరక్షకుడు అని, పాపపరిహారార్థమై యేసు క్రీస్తు భూలోకానికి వచ్చాడని ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి అన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ గుట్టమీద గల ఆర్సీఎం చర్చిలో ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఏసుప్రభు దయతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు. అనంతరం యేసు క్రీస్తు సిలువ మార్గం యాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM