byసూర్య | Fri, Mar 29, 2024, 08:07 PM
కల్లూరు పట్టణంలో ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మట్టా రాగమయి ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మెయిన్ రోడ్ వద్ద యేసు క్రీస్తు శిలువను మోశారు.
అనంతరం పాదయాత్ర చేస్తూ ప్రభువు ప్రార్ధనలో పాల్గొని యేసు వాక్యము తెలిపారు. ఏసుప్రభు కృప, ఆశీస్సులు ప్రజలందరికీ మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. క్రైస్తవ సోదరి సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.