సీఎం రేవంత్ ను కలిసిన కేకే

byసూర్య | Fri, Mar 29, 2024, 03:08 PM

సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు (కేకే) శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి తో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. కాంగ్రెస్లో చేరతానని కేకే ప్రకటించిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్సి తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం.


 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM