ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు

byసూర్య | Fri, Mar 29, 2024, 02:55 PM

బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ గ్రామంలోని బోయివాడలో శుక్రవారం ప్రజలకు మంచినీటి సౌకర్యార్థం కొరకు కాంగ్రెస్ నాయకులు బోరును తవ్వించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కోసం బోరును తవ్వించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, నర్స బోయి సంతోష్ రెడ్డి, కాశిరెడ్డి, జగన్మోహన్, అసిఫ్, సురేష్, లాలయ్య, దేవయ్య, పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM