byసూర్య | Fri, Mar 29, 2024, 02:55 PM
బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ గ్రామంలోని బోయివాడలో శుక్రవారం ప్రజలకు మంచినీటి సౌకర్యార్థం కొరకు కాంగ్రెస్ నాయకులు బోరును తవ్వించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కోసం బోరును తవ్వించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, నర్స బోయి సంతోష్ రెడ్డి, కాశిరెడ్డి, జగన్మోహన్, అసిఫ్, సురేష్, లాలయ్య, దేవయ్య, పాల్గొన్నారు.