కాంగ్రెస్ పార్టీ జువ్వాడి గ్రామ కమిటీ ఎన్నిక

byసూర్య | Fri, Mar 29, 2024, 02:52 PM

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్, యూత్ అధ్యక్షులు గణేష్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జువ్వాడి గ్రామ కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా భుమేష్, ఉపాధ్యక్షులు భానుచందర్, ప్రధాన కార్యదర్శి సాయిలు, కార్యదర్శి స్వామి, సాయిలు, కోశాధికారి గోపాల్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు గోవర్ధన్ యూత్ అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు గైని రంజిత్ ఎన్నికయ్యారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM