ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి

byసూర్య | Fri, Mar 29, 2024, 02:50 PM

రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన టెట్ పై ఉపాధ్యాయుల్లో పలు సందేహాలు నెలకొన్నాయని దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగం శ్రీశైలం అన్నారు. గతంలో విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లలో 2010, ఆగస్టు 23కు ముందు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత మినహాయించబడిందని, కానీ ప్రస్తుత నోటిఫికేషన్లో ఆ నిబంధనను విద్యాశాఖ తొలగించింది. విద్యాశాఖ అధికారులే స్పందించి టెట్ పై స్పష్టత ఇవ్వాలని కోరారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM