byసూర్య | Fri, Mar 29, 2024, 02:45 PM
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో గురువారం వన్ కార్డ్ బిజినెస్ సొల్యూషన్ ఆధ్వర్యంలో స్పర్శ స్కిన్ హాస్పిటల్, నిమ్మస్ డెంటల్, అఖిల హాస్పిటల్ వారి సహకారంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు సాందీపని విద్యాసంస్థల డైరెక్టర్ హరిష్మరన్ రెడ్డి, అకాడమిక్ ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ లు తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 300 మందికిపైగా విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్ అందజేశారు.