ఎన్నికల్లో పోటీపై తమిళిసై కీలక వ్యాఖ్యలు

byసూర్య | Fri, Mar 29, 2024, 01:37 PM

లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పోటీ చేస్తున్న దక్షిణ చెన్నై నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. డబ్బులు లేకనే ఐదుసార్లు పోటీ చేసినా ఓడిపోయానని చెప్పారు. కానీ, ఈసారి అలా ఉండదన్నారు. ఆరోసారి గెలిచి మోదీకి గిఫ్ట్ ఇస్తానని అన్నారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM