byసూర్య | Fri, Mar 29, 2024, 01:36 PM
వనపర్తి జిల్లా & మండలం అంకూరు గ్రామంలో ప్రధాన రహదారిపై నూతనంగా ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రాంగణాన్ని నిర్మించారు. అయితే. ప్రయాణికులు కూర్చోవడానికి వీలు లేకుండా ప్రైవేటు వాహనాలు నిలుపుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రయాణికులు, గ్రామస్తులు కోరుతున్నారు.