ప్రయాణికుల ప్రాంగణంలో ప్రైవేటు వాహనం

byసూర్య | Fri, Mar 29, 2024, 01:36 PM

వనపర్తి జిల్లా & మండలం అంకూరు గ్రామంలో ప్రధాన రహదారిపై నూతనంగా ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రాంగణాన్ని నిర్మించారు. అయితే. ప్రయాణికులు కూర్చోవడానికి వీలు లేకుండా ప్రైవేటు వాహనాలు నిలుపుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రయాణికులు, గ్రామస్తులు కోరుతున్నారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM