byసూర్య | Fri, Mar 29, 2024, 01:25 PM
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి శనివారం మహాబూబ్ నగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ రానున్నట్లు నియోజకవర్గ కన్వీనర్ కరుణి స్వామి శుక్రవారం ప్రకటనలలో తెలిపారు. దీంతో నియోజకవర్గంలోని మాగనూరు కృష్ణ మండలాల కార్యకర్తల విస్తృత సాయి సమావేశానికి డీకే అరుణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, ముఖ్యఅతిథిగా రానున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.